Tag: Telangana Government

Indiramma Houses | హైదరాబాద్​లో ఇందిరమ్మ ఇళ్లకు 35 వేల దరఖాస్తులు

క్యూర్​ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 35 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Digital Assembly Telangana | డిజిటల్ అసెంబ్లీ దిశగా అడుగులు.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన

తెలంగాణలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Revanth Reddy Mulugu Visit | ములుగులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.

 Mining Permits Contractors | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. మైనింగ్​ అధికారులకు మంత్రి సూచన

రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన మెటల్ (కంకర), ఇతర సామగ్రి సేకరణకు సంబంధించిన అనుమతుల విషయంలో కాంట్రాక్టర్లను వేధించవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైనింగ్…

Husnabad Development Works | హుస్నాబాద్‌కు రూ. 33.70 కోట్ల నిధులు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త అందించింది.

Varuna Yagam Telangana | వర్షాల కోసం వరుయాగం నిర్వహించనున్న సీఎం

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని ఈనెల 10న వరుణయాగం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం: కేటీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ…

Bhavesh Mishra | బాధ్యతలు స్వీకరించిన ఇన్​ఛార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా

నిజామాబాద్ జిల్లా ఇన్​ఛార్జి కలెక్టర్​గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Telangana New Ration Cards | తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరో తీపి కబురు అందించింది.

IFMIS Bill Submission | హార్డ్ కాపీలకు పూర్తిగా గుడ్‌బై..15 నుంచి IFMIS ద్వారానే బిల్లులు

అన్ని పత్రాలను Information Technology Act, 2000 నిబంధనలకు అనుగుణంగా చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకం (Digital Signature)తో ధ్రువీకరించాల్సి ఉంటుంది.

Ponguleti Srinivasa Reddy | నిషేధిత జాబితాలో కొత్తగా భూములు చేర్చలేదు : మంత్రి పొంగులేటి

తాము అధికారంలోకి వచ్చాక నిషేధిత జాబితాలో కొత్తగా భూములు చేర్చలేదని మంత్రి పొంగులేటి తెలిపారు.

Mandal Prajavani | ఇక నుంచి అన్ని మండలాల్లో ‘ప్రజావాణి’

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది.