Tag: Telangana Government

Dharani Investigation | ‘ధరణి’పై దర్యాప్తునకు టీమ్​ ఏర్పాటు.. తెలంగాణ కేబినెట్​ కీలక నిర్ణయాలు

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణిపై విచారణకు ప్రత్యేక టీమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

Telangana EHS Portal | ఉద్యోగులకు ఇక నగదు రహిత వైద్యం: భట్టి విక్రమార్క

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత (Cashless) వైద్య చికిత్సల కలను నిజం చేస్తూ, ప్రభుత్వం నూతన ఆరోగ్య పథకం…

Bandi Sanjay Allegations | కేంద్ర నిధుల మళ్లింపుపై బండి సంజయ్ ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

New Pensions | ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Hyderabad Diesel Buses | హైదరాబాద్​లో డీజిల్​ బస్సులు తొలగిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్​ నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. నగరంలోని డీజిల్​ బస్సులను తొలగించి వాటి స్థానంలో విద్యుత్​ బస్సులు తెస్తామన్నారు.

Kaleshwaram Project Restoration | తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునరుద్ధరణ పనులు!

బ్యారేజీ గేట్లపైన హైడ్రాలిక్ ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి లేనందున, మరమ్మత్తులు చేసే వరకు గేట్లు మూయొద్దని, అన్ని గేట్లను ఎత్తిపెట్టాలని ఎన్‌డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది.

Land Resurvey | భూముల రీ సర్వే, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Harish Rao Counter | ఒట్టేసి ఒక మాట.. వేయకుండా ఒక మాట చెప్పను.. సీఎంకు హరీశ్​రావు కౌంటర్​

సీఎం రేవంత్​రెడ్డికి మాజీ మంత్రి హరీశ్​రావు కౌంటర్​ ఇచ్చారు.

Koheda Fish Market | మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి వాకిటి శ్రీహరి

రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్​కు మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

Rythu Bharosa Scheme | నేడు రైతు ఆశీర్వాద సభ.. రూ.వెయ్యి కోట్లు విడుదల చేయనున్న సీఎం

ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్​రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.

Telangana Sports Policy | క్రీడల్ని ప్రోత్సహించేందుకు పాలసీ : సీఎం రేవంత్​రెడ్డి

క్రీడల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పాలసీ తీసుకు వచ్చిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​లో ఒలిపింక్స్​ నిర్వహించాలన్నది తన కల అని పేర్కొన్నారు.

Musi River Project | మూసీ నది పునరుజ్జీవానికి ముందడుగు.. తొలి దశ పనులకు సర్కార్ ఆమోదం

మూసీ నదిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు'ను చేపట్టింది.