Tag: Telangana News
Rice Mill Raid | సీఎంఆర్ ఇవ్వని రైస్మిల్లులపై చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని రైస్మిల్లులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు) భుజంగరావు పేర్కొన్నారు.
CPS Employees Rally | నిజామాబాద్కు చేరిన ఉద్యోగుల ‘జన జాగరణ యాత్ర’
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ నిజామాబాద్ నగరానికి చేరుకుంది.
BMS Foundation Day | కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం : ఎమ్మెల్యే ధన్పాల్
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎంఎస్ను ప్రారంభించారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
TJA Foundation Day | జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యం: టీజేఏ
జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యంగా టీజేఏ పని చేస్తోందని సంఘం అధ్యక్షుడు సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ‘ఫైనల్’ బిల్లు తిప్పలు.. ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ఫైనల్ బిల్లు మంజూరు కాలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Mutyam Venkataramana Remand | రూ.300 కోట్ల అక్రమాస్తులు.. డీఈ వెంకటరమణకు రిమాండ్
అక్షరటుడే, వెబ్డెస్క్ : Mutyam Venkataramana Remand | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు కోర్టు 14 రోజుల…
Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం.. ట్రాక్టర్ల అడ్డగింత
అక్రమంగా ఇసుక రవాణా చేనస్తున్న ట్రాక్టర్లను పొతంగల్ మండలం కల్లూర్లో గ్రామస్తులు అడ్డుకున్నారు.
Indiramma Houses | త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు!
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను త్వరలో ప్రభుత్వం మంజూరు చేయనుంది. గుడిసెల్లో నివాసం ఉండేవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.
Constable Suicide | డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
డీజీపీ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana Rain Forecast | రైతులకు అలర్ట్.. తగ్గనున్న వర్షాలు
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
REDCO DE Assets | రెడ్కో డీఈ అక్రమాస్తులు రూ.వందల కోట్లు
రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.వందల కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు.
HYDRAA Lakes | చెరువులు సిద్ధం చేయాలి : హైడ్రా కమిషనర్
తమ్మిడికుంట, సున్నం చెరువు అభివృద్ధి పనులను ఆగస్టు 3వ వారానికి పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.