Tag: Telangana News

Rice Mill Raid | సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్లులపై చర్యలు తీసుకుంటాం..

జిల్లాలో నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి  సీఎంఆర్ ఇవ్వని రైస్​మిల్లులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు)​ భుజంగరావు పేర్కొన్నారు.

CPS Employees Rally | నిజామాబాద్​కు చేరిన ఉద్యోగుల ‘జన జాగరణ యాత్ర’

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ నిజామాబాద్ నగరానికి చేరుకుంది. ​

BMS Foundation Day | కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం : ఎమ్మెల్యే ధన్​పాల్​

కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎంఎస్​ను ప్రారంభించారని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ పేర్కొన్నారు.

TJA Foundation Day | జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యం: టీజేఏ

జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యంగా టీజేఏ పని చేస్తోందని సంఘం అధ్యక్షుడు సాయి ప్రసాద్ పేర్కొన్నారు.

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ‘ఫైనల్​’ బిల్లు తిప్పలు.. ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ఫైనల్ బిల్లు మంజూరు కాలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Mutyam Venkataramana Remand | రూ.300 కోట్ల అక్రమాస్తులు.. డీఈ వెంకటరమణకు రిమాండ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mutyam Venkataramana Remand | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు కోర్టు 14 రోజుల…

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం.. ట్రాక్టర్ల అడ్డగింత

అక్రమంగా ఇసుక రవాణా చేనస్తున్న ట్రాక్టర్లను పొతంగల్​ మండలం కల్లూర్​లో గ్రామస్తులు అడ్డుకున్నారు.

 Indiramma Houses | త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు!

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను త్వరలో ప్రభుత్వం మంజూరు చేయనుంది. గుడిసెల్లో నివాసం ఉండేవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.

Constable Suicide | డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

డీజీపీ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Telangana Rain Forecast | రైతులకు అలర్ట్.. తగ్గనున్న వర్షాలు

రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

REDCO DE Assets | రెడ్​కో డీఈ అక్రమాస్తులు రూ.వందల కోట్లు

రెడ్​కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.వందల కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు.

HYDRAA Lakes | చెరువులు సిద్ధం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

త‌మ్మిడికుంట‌, సున్నం చెరువు అభివృద్ధి ప‌నుల‌ను ఆగ‌స్టు 3వ వారానికి పూర్తి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశించారు.