Tag: Telangana Politics
Raghunandan Rao | కాంగ్రెస్ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరు : ఎంపీ రఘునందన్రావు
మెదక్ ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు యువ నాయకుడని, కాంగ్రెస్ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరన్నారు.
Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన 'దిల్లీ దర్బార్'కు ఏటీఎంలా మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
KTR Rythu Bharosa | రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం : కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో దాదాపు రూ. 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Bodhan Co-option | బోధన్ కో–ఆప్షన్ ఎన్నికలను బహిష్కరించిన ఎంఐఎం, బీజేపీలు
బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
Sigachi Blast Compensation | సిగాచి బాధితులను మోసం చేసిన ప్రభుత్వం : హరీశ్రావు
సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
Warangal Development | దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్కు కిషన్ రెడ్డి సవాల్!
వరంగల్ నగరాభివృద్ధికి కేంద్రం చేసిన కృషిపై చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరారు.
Voter List Discrepancy | ఓట్ల తొలగింపులో పక్షపాతం.. కొడంగల్లో 33 వేలకు పైగా నకిలీ ఓట్లు ఉన్నా పట్టించుకోరే : కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శ
అక్షరటుడే, ఇందూరు: Voter List Discrepancy | కొడంగల్, బోధన్ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు విషయంలో కనిపిస్తున్న వ్యత్యాసంపై ఎన్నికల…
Voter List Revision | ఓట్ల తొలగింపులో వివక్ష.. ఈసీపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఎన్నికల సంఘం వెంటనే స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
Jagadish Reddy Counter | సీఎంకు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంస్కారం, సబ్జెక్ట్ లేనివాళ్లే ఎత్తు గురించి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar on SIR | ఒక్క ఓటు కూడా పోవద్దు.. ఎస్ఐఆర్పై మంత్రి పొన్నం
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Rakesh Reddy Comments | ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్లో నిరసన ర్యాలీ చేపడితే లా అండ్ ఆర్డర్ సమస్య ఏంటని పోలీసులను ప్రశ్నించారు.
Idupu Kayitham controversy | ‘ఇడుపు కాయితం’ వివాదం: రేవంత్, బీఆర్ఎస్లపై ధ్వజమెత్తిన కవిత.. పవన్ను అడగాలంటూ ఎద్దేవా!
తెలంగాణ అస్తిత్వంపై ఇంత దాడి జరుగుతున్నా.. కాంగ్రెస్, భాజపాతో పాటు భారాస సైలెంట్గా ఉండటం సిగ్గుచేటని కవిత మండిపడ్డారు. భారాస పార్టీకి తెలంగాణతో పేగు…