Srinivas Kolluri
Harish Rao Counter | రైతుల పేరుతో కొత్త డ్రామాలు.. సీఎంకు హరీశ్రావు కౌంటర్
హామీల అమలులో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్రెడ్డి దాని నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని హరీశ్రావు అన్నారు.
Revanth Reddy Remarks | రాష్ట్రంలో తాగుడు కల్చర్ తెచ్చిన కేసీఆర్ : సీఎం రేవంత్రెడ్డి
రాష్ట్రంలో కేసీఆర్ అన్ని కల్చర్లను నాశనం చేసి, తాగుడు కల్చర్ తెచ్చారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు.
Rythu Bharosa Funds | రైతు భరోసా నిధులు విడుదల..
హైదరాబాద్ నగరంలోని శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర…
Telangana Aerospace Hub | ఏరోస్పేస్ హబ్గా తెలంగాణ : ఉత్తమ్ కుమార్రెడ్డి
తెలంగాణను ఏరోస్పేస్ హబ్గా మారుస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
Harish Rao | పాలమూరు పరువు తీస్తున్న రేవంత్రెడ్డి : హరీశ్రావు
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని విమర్శించారు.
KTR Rythu Bharosa | రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం : కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో దాదాపు రూ. 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
SRSP Flood Inflow | ఎస్సారెస్పీకి వరద వచ్చేనా.. నెల రోజులుగా జాడ లేని వానలు
ఉత్తర తెలంగాణ వర ప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. వానాకాలం మొదలై నెల అవుతున్నా.. ప్రాజెక్ట్కు వరద రావడం…
Karnataka SIR Process | ఓటు పోతే.. పథకాలు అందవు : కర్ణాటక సీఎం
కర్ణాటకలో ఎస్ఐఆర్ ప్రక్రియను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సదాశివనగర్లోని తన నివాసంలో ప్రారంభించారు.
Hyderabad House Explosion | హైదరాబాద్లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం
సరూర్నగర్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ ఇల్లు ధ్వంసం అయింది.
Rythu Bharosa | 9 రోజుల్లో ‘రైతు భరోసా’ పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం
రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Indus Water | సింధు జలాలపై పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
సింధు నది జలాల విషయంలో భారత్ను రెచ్చగొట్టేలా పాక్ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Assam Floods | అస్సాంలో వర్ష బీభత్సం.. భారీ నష్టం
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Sigachi Blast Compensation | సిగాచి బాధితులను మోసం చేసిన ప్రభుత్వం : హరీశ్రావు
సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
Rythu Bharosa Funds | నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా
వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.
Telangana Weather Update | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.