Tag: Telangana News
Sadabainama Applications | సాదాబైనామాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాదాబైనామా దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
Mallupet Road Accident | జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు..
ఓ కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లి అవతలి వైపు నుంచి వస్తున్న కారును బలంగా ఢీకొంది.
Container Crash House | ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్.. ఒకరి మృతి
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కంటైనర్ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
DTO Venkanna Death | డీటీవో మృతిపై విచారణకు ఆదేశం : మంత్రి పొన్నం
జయశంకర్ భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
Tree Fell on SUV | కారుపై కూలిన చెట్టు.. తప్పిన ప్రమాదం
అక్షరటుడే, వెబ్డెస్క్: Tree Fell on SUV | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కూకట్పల్లి వివేకానంద నగర్లో వేగంగా వెళ్తున్న ఎస్యూవీపై ఒక భారీ…
Bhupalpally DTO Death | వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్.. డీటీవో మృతి
వాహనాలు తనిఖీ చేస్తున్న డీటీవోను టిప్పర్ ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
Electric Shock | బోధన్లో విషాదం.. విద్యుత్ షాక్తో దంపతుల మృతి
బోధన్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఆరేసేందుకు వెళ్లిన భార్య.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త విద్యుత్షాక్కు గురై మృతి చెందారు.
Ashok Sagar Death | విషాదం.. అశోక్సాగర్లో మునిగి ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ మృతి
అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Ashok Sagar Death | అశోక్సాగర్లో నీటిలో మునిగి ఓ బ్యాంకు ఉద్యోగి మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడు…
Bus Collision | ఆర్టీసీ బస్సు బైక్ ఢీ.. ఒకరు మృతి
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాల్వంచ మండల కేంద్రంలో…
Singareni Coal Transport | సింగరేణిలో బొగ్గు రవాణా అత్యంత సురక్షితం : యాజమాన్యం కీలక ప్రకటన
సింగరేణిలో బొగ్గు మాయం అయిందన్న ఆరోపణలను యాజమాన్యం ఖండించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Municipal Drive | మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయవంతంగా స్పెషల్డ్రైవ్
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ విజయవంతంగా పూర్తయిందని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు.
Telangana Congress Promises | సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ అధ్యక్షుడి లేఖ
సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు లేఖ రాశారు. రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.