Tag: Telangana News
Dichpally Lorry Accident | జాతీయ రహదారిపై లారీ బోల్తా
జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది.
Kamareddy Flood Fear | కామారెడ్డిని వెంటాడుతున్న వరద జ్ఞాపకాలు.. భయం గుప్పిట్లో ప్రజలు
గతేడాది ఆగస్టులో కామారెడ్డిని ముంచెత్తిన వరదల జ్ఞాపకాలు ప్రజలను మళ్లీ వెంటాడుతున్నాయి.
Sriram Sagar Flood | శ్రీరామ్ సాగర్కు కొనసాగుతున్న వరద
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది.
Kamareddy Municipal Corruption | మున్సిపల్ బిల్లుల్లో రూ.కోట్లల్లో అవినీతి.. కలెక్టర్కు బీజేపీ కౌన్సిలర్ల ఫిర్యాదు
కామారెడ్డి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరిగిందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు.
Banswada Stray Dogs | వీధి కుక్కల బెడదపై అధికారుల ప్రత్యేకచర్యలు
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
MLA Dhanpal Visits | లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్పాల్
నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
Navipet Railway Gate | నవీపేట్ రైల్వేగేట్ వద్ద గుంతల పూడ్చివేత.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన
అక్షరటుడే, బోధన్: Navipet Railway Gate | నవీపేట్ (Navipet) రైల్వేగేట్ వద్ద గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నవీపేట్ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు.…
Kamareddy Software Employee | అప్పుల ఊబిలో ఇరుక్కొని యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం..
అప్పుల బాధలు తాళలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Hazrat Shah Jalal Bukhari | హజ్రత్ షా జలాల్ బుఖారీ దర్గాలో సీపీ ప్రార్థనలు..
బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ దర్గాలో ఉర్సును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను సీపీ సందర్శించారు.
Bhavesh Mishra IAS Collector | నిజామాబాద్ కలెక్టర్గా నిర్మల్ కలెక్టర్ భావేష్ మిశ్రాకు బాధ్యతలు!
ఆమె సెలవులో ఉండే ఈ కాలంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బాధ్యతలను ఎవరు చూసుకోవాలనే దానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
SRSP Ministers Visit | రేపు ఎస్సారెస్పీకి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు రాక
ఎస్సారెస్పీని సందర్శించేందుకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు శనివారం జిల్లాకు వస్తున్నారు.
HYDRAA Commissioner | నాపై కావాలనే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
తనకు నెల రోజుల జైలు శిక్ష పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు.