Tag: Nizamabad News

Naikpod Community Support | ఆపదలో ఉన్న బాలుడిని ఆదుకున్న నాయక​పోడ్​ కులస్తులు..

గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని ఆర్థిక చేయూతనందించి.. తామున్నామంటూ అండగా నిలిచారు ఆదివాసి నాయక​పోడ్​ కులస్తులు.

Voter Enumeration Form | ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోపు అందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి గడువులోపు బూత్ లెవెల్ అధికారికి అందించాలని నిజామాబాద్​ జిల్లా ఎన్నికల…

Syama Prasad Mukherjee | అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన దేశభక్తుడు శ్యామాప్రసాద్​ ముఖర్జీ..

అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన గొప్ప దేశభక్తుడు శ్యామాప్రసాద్​ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు.

Nizamabad Roads | నగరంలో అధ్వానమైన రోడ్లతో అవస్థలెన్నో..

నిజామాబాద్​ నగరం దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్​ అధికారులు విఫలమవుతున్నారు.

Basara DIG Review | నేరాల నియంత్రణకు కృషి చేయాలి : డీఐజీ భాస్కరన్​

నేరాల నియంత్రణ కోసం కృషి చేయాలని.. నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్​–2 డీఐజీ భాస్కరన్​ అన్నారు.

Tribal Development Telangana | గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి సీతక్క

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్​రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క అన్నారు.

Bodhan Toddy Death | ఎక్సైజ్​ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

బోధన్ మండలం నర్సాపూర్ గేట్ వద్ద కల్లు దుకాణంలో ఓ వ్యక్తి కల్లు తాగి మృతి చెందగా.. కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.

Nizamabad Heavy Rain | దంచి కొట్టిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం!

నగరంలో వాన దంచి కొట్టింది. వానకాలం ప్రారంభమైన తర్వాత శుక్రవారం సాయంత్రం మోస్తారుగా వర్షం పడింది.

Dubba High School | విద్యార్థుల అవస్థలు సర్కారుకు పట్టవా..?

నిజామాబాద్​ నగరంలోని దుబ్బ హైస్కూల్​లో అసౌకర్యాలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా అధ్యక్షురాలు అనిత, నగర నాయకురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

Nizamabad Ganja Seizure | నగరంలో గంజాయి కలకలం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నగరంలో గంజాయి విక్రయాలు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో ఎక్సైజ్​ పోలీసులు విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు.

Nagesh Reddy Warning | పీసీసీ చీఫ్​పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని.. అనవసరంగా పీసీసీ చీఫ్​పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి అన్నారు.

Dharmapuri Arvind Students | గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు జాతీయస్థాయిలో గుర్తింపు.. అంతర్జాతీయ వేదికపైకి అడుగులు.. ఛాంపియన్లను అభినందించిన ఎంపీ ధర్మపురి అర్వింద్

. కృషి, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వెలుగులోకి వస్తుందనడానికి ఈ విద్యార్థులే నిదర్శనమని MP…