Tag: Nizamabad News

Varahi Navaratri Festival | కనుల పండువగా వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు

నిజామాబాద్​ నగరంలోని అమ్మవెంచర్​లో నూతనంగా నిర్మించిన వారాహి మాత అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Rice Mill Raid | సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్లులపై చర్యలు తీసుకుంటాం..

జిల్లాలో నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి  సీఎంఆర్ ఇవ్వని రైస్​మిల్లులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు)​ భుజంగరావు పేర్కొన్నారు.

CPS Employees Rally | నిజామాబాద్​కు చేరిన ఉద్యోగుల ‘జన జాగరణ యాత్ర’

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ నిజామాబాద్ నగరానికి చేరుకుంది. ​

Madhavnagar ROB | మాధవనగర్​ వంతెనపై కాంగ్రెస్​ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కిని నర్సింలు…

Pocharam Bhaskar Reddy | ఘనంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్​ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఉమ్మడి జిల్లాల డీసీసీబీ మాజీ ఛైర్మన్​ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కోటగిరి, పోతంగల్ మండలాల్లో ఘనంగా నిర్వహించారు.

Akhanda Rudrabhishekam | భక్తిశ్రద్ధలతో 72 గంటల అఖండ రుద్రాభిషేకం

బోధన్​ పట్టణంలో 72 గంటల పాటు నిర్వహించిన అఖండ రుద్రాభిషేకం విజయవంతంగా పూర్తయింది.

BMS Foundation Day | కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం : ఎమ్మెల్యే ధన్​పాల్​

కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎంఎస్​ను ప్రారంభించారని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ పేర్కొన్నారు.

TJA Foundation Day | జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యం: టీజేఏ

జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యంగా టీజేఏ పని చేస్తోందని సంఘం అధ్యక్షుడు సాయి ప్రసాద్ పేర్కొన్నారు.

Road Safety Telangana | తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట : ఎంపీ అర్వింద్​

రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.

Land Registrations | తహశీల్దార్​పై వేటు సరే.. ఆ ఆపరేటర్​పై చర్యలేవి..!

నందిపేట మండలంలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్​ వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్​పై సస్పెన్షన్​ వేటు వేశారు.…

Nasha Mukt Bharat | మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి..

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం సూచించారు.

Jaspal Singh BJP | బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్ నియామకం

నిజామాబాద్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్‌ నియమితులయ్యారు.