Tag: Nizamabad News
Varahi Navaratri Festival | కనుల పండువగా వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు
నిజామాబాద్ నగరంలోని అమ్మవెంచర్లో నూతనంగా నిర్మించిన వారాహి మాత అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Rice Mill Raid | సీఎంఆర్ ఇవ్వని రైస్మిల్లులపై చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని రైస్మిల్లులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు) భుజంగరావు పేర్కొన్నారు.
CPS Employees Rally | నిజామాబాద్కు చేరిన ఉద్యోగుల ‘జన జాగరణ యాత్ర’
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ నిజామాబాద్ నగరానికి చేరుకుంది.
Madhavnagar ROB | మాధవనగర్ వంతెనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం
మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కిని నర్సింలు…
Pocharam Bhaskar Reddy | ఘనంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఉమ్మడి జిల్లాల డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కోటగిరి, పోతంగల్ మండలాల్లో ఘనంగా నిర్వహించారు.
Akhanda Rudrabhishekam | భక్తిశ్రద్ధలతో 72 గంటల అఖండ రుద్రాభిషేకం
బోధన్ పట్టణంలో 72 గంటల పాటు నిర్వహించిన అఖండ రుద్రాభిషేకం విజయవంతంగా పూర్తయింది.
BMS Foundation Day | కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం : ఎమ్మెల్యే ధన్పాల్
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎంఎస్ను ప్రారంభించారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
TJA Foundation Day | జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యం: టీజేఏ
జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యంగా టీజేఏ పని చేస్తోందని సంఘం అధ్యక్షుడు సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
Road Safety Telangana | తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట : ఎంపీ అర్వింద్
రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
Land Registrations | తహశీల్దార్పై వేటు సరే.. ఆ ఆపరేటర్పై చర్యలేవి..!
నందిపేట మండలంలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్పై సస్పెన్షన్ వేటు వేశారు.…
Nasha Mukt Bharat | మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి..
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం సూచించారు.
Jaspal Singh BJP | బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్ నియామకం
నిజామాబాద్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్ నియమితులయ్యారు.